రుద్రవరం: ప్రజలు మా వెంట తిరుగుతూ ఉంటే ఆనందంగా ఉంది

4చూసినవారు
రుద్రవరం: ప్రజలు మా వెంట తిరుగుతూ ఉంటే ఆనందంగా ఉంది
రుద్రవరం మండలం చిలకలూరులో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ గతంలో చిలకలూరులో ప్రచారానికి వచ్చినప్పుడు వైసీపీ నాయకులకు భయపడి ప్రజలు బయటకు రాలేదన్నారు. ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా మా వెంట తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.

సంబంధిత పోస్ట్