ఆస్పరి: టీడీపీ సుపరిపాలన కార్యక్రమంలో ఉద్రిక్తత

221చూసినవారు
ఆస్పరి: టీడీపీ సుపరిపాలన కార్యక్రమంలో ఉద్రిక్తత
ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ వర్గం, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను అడ్డుకున్నారు. శనివారం ఆస్పరిలో టీడీపీలోని ఇరువర్గాలు మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. వీరభద్రగౌడ్‌ వర్గీయులను పోలీసులు బయటకు తోసేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, టీడీపీ ప్రోగ్రామ్స్‌ కో-ఆర్టినేటర్లపై నినాదాలు చేశారు. బి. వీరభద్రగౌడ్‌, వైకుంఠం ప్రసాద్‌ వర్గాలు మధ్య వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి.

సంబంధిత పోస్ట్