చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ గౌడ్ శనివారం అప్పు ల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న వైసీపీ ఎంఎల్ఏ అభ్యర్థి బూసినే వీరూపాక్షి ఆలూరు ప్రభుత్వ హాస్పటల్లో వారి కుటుంబసభ్యులను పరమర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.