ఆలూరులో టీడిపి ప్రజా సమస్యల పరిష్కార వేదిక

50చూసినవారు
ఆలూరులో టీడిపి ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఆలూరు టీడిపి ఇంచార్జి వీరభద్ర గౌడ్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇంచార్జి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6 మండలాల నుంచి ప్రజలు వారి సమస్యలకు పరిష్కారి‌ంచాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్