అవుకు మండలం మెట్టుపల్లెలో శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి తిరుకల్యాణ మహోత్సవంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి శనివారం పాల్గొన్నారు. రాయలసీమ ప్రజల సుఖశాంతులు కోరుతూ స్వామివారిని ప్రార్థించారు. ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల ప్రవర్తనలో మార్పు వస్తుందని, దురలవాట్ల నివారణకు ఇవి దోహదపడతాయని తెలిపారు.