మంత్రితో జూనుంతల టిడిపి నాయకులు భేటీ

59చూసినవారు
మంత్రితో జూనుంతల టిడిపి నాయకులు భేటీ
అవుకు మండలం జూనుంతల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, బూత్ ఇన్ చార్జ్ నల్లబోతుల శ్రీరామ్, వెంకటేశ్వర్లు, పీవీ వెంకటేశ్వర్లు అవుకు లో మంగళవారం రోడ్డు, భవన నిర్మాణ శాఖ మంత్రి బిసి జనార్దన్ తో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో మొదటి మంత్రి పదవీ స్వీకరించిన బిసి జనార్దన్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గ్రామంలోని త్రాగునీరు,సీసీ రోడ్ల సమస్యలపై మంత్రితో సమీక్షమించారు.

సంబంధిత పోస్ట్