బనగానపల్లె రైతులకు నాణ్యమైన పైపులను అందించడమే లక్ష్యం

65చూసినవారు
బనగానపల్లె రైతులకు నాణ్యమైన పైపులను అందించడమే లక్ష్యం
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతు సోదరుల అభివృద్ధికై నాణ్యమైన పైపులను అందించాలని ఉద్దేశంతోనే భారత దేశంలోనే సుప్రీం పైపుల కంపెనీ 1956 లో ఏర్పాటు చేసిందని ఆ కంపెనీ సేల్స్ మేనేజర్ నరసింహ ఆదివారం పేర్కొన్నారు. బనగానపల్లె పట్టణంలోని కంకర గూడెం రెడ్డి డిగ్రీ కళాశాల నందు ఆదివారం పైపుల రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ప్లంబర్ మరియు మోటర్ మెకానిక్ ల మిత్రుల సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్