దేశవ్యాప్త కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

50చూసినవారు
దేశవ్యాప్త కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
కేంద్రం, రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేటర్లకు అనుకూలంగా పనిచేశాయని సీఐటీయూ అధ్యక్షుడు రామాంజినేయులు, ప్రధాన కార్యదర్శి చిన్న రెహమాన్ పేర్కొన్నారు. ప్యాపిలీ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి దేశవ్యాప్త కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దారు ప్రతాప్ రెడ్డికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. రామానాయుడు, హుస్సేన్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్