గూడూరులో డెంగీ పాజిటివ్ పై అప్రమత్తమైన ఆధికారులు

60చూసినవారు
గూడూరులో డెంగీ పాజిటివ్ పై అప్రమత్తమైన ఆధికారులు
గూడూరు నగర పంచాయతీ పరిధిలోని ములగేరిలో డెంగీ పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో గురువారం మలేరియా జిల్లా అధికారి నూకరాజు, జోనల్ ఆధికారి లక్ష్మ నాయక్, అధికారులు పరిశీలించారు. శానిటేషన్, నీటి తొట్టెల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమల నివారణకు వేపాకుపోగా, ఫ్రైడే, డ్రైడే పాటించాలని, జ్వరం వచ్చిన వెంటనే ఏఎన్‌ఎం, ఆశావర్కర్లలకు తెలియజేయాలని సూచించారు. అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్