కోడుమూరు: గోదాగోకులంలో రెండు వేల మందితో సహస్ర నామ పారాయణం

84చూసినవారు
కోడుమూరు: గోదాగోకులంలో రెండు వేల మందితో సహస్ర నామ పారాయణం
కర్నూలు రూరల్ మండలం మామిదలపాడు గ్రామంలోని గోదాగోకులంలో గురువారం డా. రఘునాథా చార్యుల శత జయంతి సందర్భంగా నాలుగు రోజులుగా శ్రీమద్రామాయణ మహాయజ్ఞం కొనసాగుతుంది. శుక్రవారం పూర్ణాహుతితో ముగుస్తుంది. 2000 మందితో విష్ణు సహస్రనామ పారాయణం జరగనుందని నిర్వహకులు తెలిపారు. ప్రముఖ పీఠాధిపతులు, పండితులు హాజరై జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్