రైతులు అడిగిన పురుగుల మందులు మాత్రమే ఇవ్వాలని కోడుమూరు మండల వ్యవసాయ అధికారి రవిప్రకాష్ అన్నారు. బుధవారం కోడుమూరులో పురుగుల మందుల దుకాణాలకు ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన మందులు మాత్రమే అందించాలని అనవసరంగా పూత మందులు అందిస్తున్నారని, రైతులు నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పత్తి పొలాల్లో గులాబీ రంగు, రెక్కల పురుగు కనిపిస్తే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు.