కర్నూలు జిల్లాలో కొత్త తహశీల్దార్ల నియామకం

74చూసినవారు
కర్నూలు జిల్లాలో కొత్త తహశీల్దార్ల నియామకం
కర్నూలు జిల్లా పరిధిలోని 25 మండలాలకు కొత్త తహాశీల్దార్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో రెండు మండలాలకు డిప్యూటీ తహాశీల్దార్లకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని ఆర్డీవో కార్యాలయాలకు, కలెక్టరేట్ కార్యాలయానికి ఆరుగురు కొత్త ఏవోలు, ముగ్గురు సూపరింటెండెంట్లు, ఇద్దరు స్పెషల్ తహాశీల్దార్లను నియమించారు.

సంబంధిత పోస్ట్