కర్నూలు: జిల్లాలో రెవెన్యూ సదస్సుల్లో 173 అర్జీలు స్వీకరణ

66చూసినవారు
కర్నూలు: జిల్లాలో రెవెన్యూ సదస్సుల్లో 173 అర్జీలు స్వీకరణ
కర్నూలు జిల్లాలో శనివారం 17 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో ఇప్పటి వరకు 7563 అర్జీలను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. ఆదోని, కర్నూలు, పత్తికొండ, క్రిష్ణగిరి, ఆలూరు మండలాలలో 173 అర్జీలను అధికారులు స్వీకరించారు. ఈ సదస్సులు 6వ తేదీ నుండి 4 వరకు జరిగాయి. సోమవారం ఆదోని మండలంలోని దొడ్డనగేరి గ్రామంలో మరో రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్