కర్నూలు: వేసవి బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం

56చూసినవారు
కర్నూలు: వేసవి బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం ఎస్ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన వేసవి బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్విహించారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ కమాండెంట్ దీపిక పాటిల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పిల్లలకు బహుమతులు ఇచ్చారు. నిత్యం క్రీడల్లో సాధన చేస్తే వాటి ద్వారా వచ్చే ప్రశంసా పత్రాల వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్