ఉచిత ఇసుక పంపిణీ, తాగునీటి సరఫరా, ఎంఎస్ఎఓఈ సర్వే, స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం కర్నూలు జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య, జిల్లా స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరై, మాట్లాడారు. కర్నూలు జిల్లా నుంచి పలు విషయాలు వివరించారు.