కర్నూలు: డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన జిల్లా ఎస్పీ

83చూసినవారు
కర్నూలు: డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన జిల్లా ఎస్పీ
కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ శనివారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చo అందించి స్వాగతించారు. కర్నూలు జిల్లా, ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్ పార్క్ ప్రాజెక్ట్‌ ఏరియల్ వ్యూ సందర్శించారు. జిల్లాలో పర్యటన ఏర్పాట్లు, భద్రతపై ఎస్పీ సూచనలు ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్