కర్నూలు: పాక్ ప్రేరేపిత యుద్ధానికి భారత్ తగిన బుద్ధి

59చూసినవారు
కర్నూలు: పాక్ ప్రేరేపిత యుద్ధానికి భారత్ తగిన బుద్ధి
పాకిస్తాన్ పాలకులు, సైన్యం, ఉగ్రవాదులు భారతదేశంపై అనవసరంగా యుద్ధం రుద్దుతున్నారని రాష్ట్ర ఎస్సీ (మాదిగ) కార్పోరేషన్ డైరెక్టర్ ధరూరు జేమ్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కర్నూలులో మాట్లాడుతూ పహాల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ సంయమనంతో స్పందించిందని, అయినా పాక్ ఉగ్రదాడులు మానకపోవడం దురదృష్టకరమన్నారు. పాక్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు అధికారిక గౌరవం ఇవ్వడం ద్వారా ఆ దేశ కుటీలత్వం వెల్లడైందన్నారు.

సంబంధిత పోస్ట్