కర్నూలు: నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు

50చూసినవారు
కర్నూలు: నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు డీఈవో శామ్యూల్ పాల్ గురువారం తెలిపారు. పండుగ అనంతరం పాఠశాలలు 20వ తేదీన పునఃప్రారంభమవుతాయన్నారు. అయితే మిషనరీ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ప్రకటించినట్లు తెలిపారు. ఆయా పాఠశాలల్లో 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభ మవుతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్