కర్నూలు వైద్యశాలను తనిఖీ చేసిన ఎంపీ

75చూసినవారు
కర్నూలు వైద్యశాలను తనిఖీ చేసిన ఎంపీ
కర్నూలు వైద్యశాలను ఎంపీ నాగరాజు మంగళవారం తనిఖీ చేశారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ. ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అనేక నిధులను కేటాయించారని గుర్తు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్