కర్నూలు నగరంలో ఈనెల 19న స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు.