కర్నూలులో రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ పోటీలు ప్రారంభం

57చూసినవారు
కర్నూలులో రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ పోటీలు ప్రారంభం
కర్నూలు నగరంలోని అవుట్‌డోర్‌ స్టేడియంలో 68వ రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 19 బాలబాలికల అథ్లెటిక్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ హాజరై, ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కర్నూలులో 50 సంవత్సరాల నుంచి క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని, భవిష్యత్తులోనూ సహాయ సహకారాలు ఉంటాయని టీజీ వెంకటేష్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్