ఆదోని: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడి మృతి

59చూసినవారు
ఆదోని: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడి మృతి
కౌతాళం మండలంలోని ఉపరహాళ్ కి చెందిన తలారి పెద్ద ముదుకప్ప (72) శుక్రవారం తన పని నిమిత్తం ఆదోనికి వెళ్లి తిరిగివస్తుండగా బీరప్పనగర్ సమీపంలోని కొత్త రైల్వే బ్రిడ్జ్ వద్ద రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు నెం.17321 ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై గోపాల్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్