బెంగళూరుకు చెందిన భక్తులు కృష్ణ పురోహిత్, రవీంద్ర నాయక్ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అంబులెన్స్ను శనివారం విరాళంగా అందించారు. దాతల చేతుల మీదుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అంబులెన్స్ను మఠం నిర్వహిస్తున్న సుజేంద్ర ఆరోగ్యశాలకు వినియోగిస్తామని మేనేజర్ ఎస్కే. శ్రీనివాసరావు తెలిపారు.