శ్రీ మఠంలో ద్వాదశి పూజలు

58చూసినవారు
శ్రీ మఠంలో ద్వాదశి పూజలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ద్వాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. గురువారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు ఆధ్వర్యంలో, ద్వాదశి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందానికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ కవచాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. భక్తులు ముందుగా గ్రామ దేవత శ్రీ మంచాలమ్మను దర్శించుకుని, మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్