కర్నూలు: జగన్ పై మంత్రి టీజీ భరత్ ఫైర్

4చూసినవారు
కర్నూలు: జగన్ పై మంత్రి టీజీ భరత్ ఫైర్
మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కోల్మాన్ పేటలో టీడీపీ నిర్వహించిన 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో శనివారం మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్