మాదిగల కల సాకారం

58చూసినవారు
సుప్రీంకోర్టు లో దళితులకు న్యాయమైన రిజర్వేషన్ బిల్లు కు ఆమోద ముద్ర వేయడం దేశంలో సంచలనం సృష్టించిందని మాదిగలకు మాదిగ ఉప కులాలకు ముప్పై సంవత్సరాలు పోరాటానికి న్యాయం జరిగిందని ఐ టీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు సల్మాన్ రాజు స్పష్టం చేశారు. శుక్రవారం కోసిగిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మాదిగలకు రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో మాదిగలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్