హఖీక కార్యక్రమంలో హాజరైన : మాండ్ర

66చూసినవారు
నందికొట్కూరు పట్టణలోని 8వ వార్డులో నివసిస్తున్న టీడీపి నాయకులు రియాజ్ కుమారుడి హాకీక కార్యక్రమం గురువారం సాపూర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల పార్లమెంటు టీడీపి ఇంచార్జ్ మాండ్రా శివానందరెడ్డి, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ జాకీర్ హుస్సేన్, మున్సిపల్ వైస్-చైర్మన్ మొల్ల రబ్బానీ హాజరయ్యారు. రియాజ్ కుమారుడు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్