నందికొట్కూరు: పాఠశాల మరమ్మతులకు కలెక్టర్ శంకుస్థాపన

67చూసినవారు
నందికొట్కూరు: పాఠశాల మరమ్మతులకు కలెక్టర్ శంకుస్థాపన
నందికొట్కూరులోని సుబ్బారావుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.13 లక్షల ఎండీఎఫ్ నిధులతో మరమ్మతులు చేపట్టేందుకు కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, కర్నూలు జిల్లా విద్యాధికారి శ్యామల్ పాల్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్