నందికొట్కూరు: ఆలయ ప్రతిష్ట వేడుకలో మాండ్ర శివానంద రెడ్డి

59చూసినవారు
నందికొట్కూరు: ఆలయ ప్రతిష్ట వేడుకలో మాండ్ర శివానంద రెడ్డి
నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం సింగరాజుపల్లె గ్రామంలో శుక్రవారం నిర్వహించిన నూతన ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. భక్తుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పూజలు జరిగాయి.

సంబంధిత పోస్ట్