నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మండ్రా శివానంద రెడ్డి నందికొట్కూరు శాసన సభ్యులు గిత్త జయసూర్య ఆదేశాల మేరకు మంగళవారం ఏబీఎం పాలెం, 1వ సచివాలయపరిధి లో టిడిపి నాయకుడు నిమ్మకాయల మోహన్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వృద్ధులు పాలాభిషేకం చేశారు.
ఇచ్చిన మాట తప్పకుండా స్వయానా ముఖ్యమంత్రి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందించడం గతంలో ఏ సీఎం ఇవ్వలేదన్నారు.