రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే ప్రభుత్వ పథకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మను తొలగిస్తున్నారు. అలాగే ఇండ్లు వద్దకు వచ్చి రేషన్ పంపిణీ చేసే వాహనంపై కూడా జగన్ బొమ్మను తొలగించారు. అయితే రేషన్ వాహనం బంధు చేయకుండా ఇలాగే కొనసాగిస్తే వృద్ధులకు వికలాంగులకు సౌకర్యంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు