రూ. 8 లక్షల విలువ గల పొగాకు అగ్నికి ఆహుతి

1073చూసినవారు
నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో అకతాయిలు నిప్పంటించడంతో సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే పొగాకు కాలి బూడిదైంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు ఆదివారం తెల్లవారుజామున ఆకతాయిలు పొగాకుకు నిప్పంటించడంతో పులిమద్ధికి చెందిన సాకలి సుబ్బరాయుడు, మదార్ సా, అహ్మద్ లకు చెందిన 8 లక్షలు విలువగల పొగాకు బూడిదైందని తెలిపారు. రైతులను అధికారులు ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్