బాలికల విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వంకుప్రభుత్వానికి అందించిన ప్రతిపాధనకు కస్తూరీభాగాంధీప్రతిపాదనకు కస్తూరీబాగాంధీ గురుకుల పాఠశాలలను ఆఫ్ గ్రేడ్ ( జూనియర్(జూనియర్ కళాశాలలు)లుగా చేసి అవసరమైన వసతులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని నంద్యాల పార్లమెంట్పార్లమెంటు సభ్యురాలు, లోక్ సభలోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. శుక్రవారం ఎంపీ ఓ ప్రకటనలో నంద్యాలలో తెలిపారు.