నంద్యాలలో లాడ్జిలపై ముమ్మర తనిఖీలు

78చూసినవారు
నంద్యాలలో లాడ్జిలపై ముమ్మర తనిఖీలు
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచనలతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ లలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జీలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బార్డర్ చెక్పోస్టులు ఇలా అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో తనిఖీలు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్