నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఈనెల 21న ఆంధ్రప్రదేశ్ రాష్
ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శనివారం కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. ఈ జాబ్ మేళాలో నాలుగు కంపెనీ
ల ప్రతినిధులు వస్తున్నారని, ఎస్ ఎస్ సి, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ మరియు బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. హాజరయ్
య అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, రెండు ఫోటోలతో హాజరుకావాలని కోరారు.