నందికొట్కూరు: అవిశ్వాస తీర్మానంపై డ్రోన్‌తో నిఘా

57చూసినవారు
నందికొట్కూరు: అవిశ్వాస తీర్మానంపై డ్రోన్‌తో నిఘా
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా IPS ఆదేశాలతో, నందికొట్కూరు మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అసహజ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు శుక్రవారం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో డ్రోన్ కెమెరాలతో టౌన్‌లో పర్యవేక్షణ చేపట్టి భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్