నందికొట్కూరు: గ్రీవెన్సెస్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు

62చూసినవారు
నందికొట్కూరు: గ్రీవెన్సెస్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు
నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య శుక్రవారం మిడ్తూరు మండలంలో జరిగిన ప్రజాపిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సీడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్