నంద్యాల: కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన

51చూసినవారు
నంద్యాల: కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన
నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు గురువారం ఐక్యుఏసి ఆధ్వర్యంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్కూర్ సహకారంతో కేంద్ర, రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షా విధానం, తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. విద్యార్థులు ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఎంప్లాయిమెంట్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేసుకోవాలని ఉపాధి కల్పన ఆఫీసర్ సోమశివారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్