నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు జిల్లాలో సైబర్ నేరాలపై అవగాహన కార్యాక్రమాలు గురువారం నంద్యాలలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగకుండా నియంత్రించుటకు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంతరణ కొరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా విజిబుల్ పోలిసింగ్ నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.