నంద్యాల: మాదకద్రవ్యాల నియంత్రణపై కార్యాచరణ రూపొందించండి

58చూసినవారు
భారత ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టిందని ఈ మేరకు మాదకద్రవ్యాలకు యువత, విద్యార్థులు బానిస కాకుండా సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్