నంద్యాల వీసీ కాలనీకి చెందిన షేక్ ఖాదర్ బాషా తన తండ్రి షేక్ జమాల్ బీ మృతి అనంతరం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లో తన పేరు లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. నలుగురు సంతానం ఉన్నా, ముగ్గురి పేర్లతోనే సర్టిఫికెట్ ఇవ్వడం విచారకరం. స్థానిక వీఆర్వో సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు చట్టపరంగా ముందుకెళ్తానని శుక్రవారం హెచ్చరించాడు.