నంద్యాల: మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం

4చూసినవారు
నంద్యాల: మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం
ఈ నెల 10వ తేదీన జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరుకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధిపై చర్చలో భాగస్వాములవ్వాలని ఆమె కోరారు. జిల్లాలోని 1336 ప్రభుత్వ పాఠశాలలు, 619 ప్రైవేటు పాఠశాలలతో కలిపి మొత్తం 1959 పాఠశాలల్లో ఈ సమావేశం జరగనునంది.

సంబంధిత పోస్ట్