నంద్యాల: అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మంత్రి ఫరూక్

79చూసినవారు
నంద్యాల: అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మంత్రి ఫరూక్
గోస్పాడు మండలం తేళ్ళపురి గ్రామంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన పనులు రోడ్లు , కాలువలు, పలు అభివృద్ధి పనులను మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు. గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని చేయలేదన్నారు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన 10 నెలలోనే అనేక అభివృద్ధి పనులు రోడ్లు , కాలువలు , మంచినీటి వసతి , వీధి దీపాలు లాంటి ఎన్నో అభివృద్ధి పనులను చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్