నంద్యాల: జొన్నకు మద్దతు ధర కల్పించండి: మంత్రి

72చూసినవారు
నంద్యాల: జొన్నకు మద్దతు ధర కల్పించండి: మంత్రి
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును అసెంబ్లీలో సహచర మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల జిల్లాలో క్వింటా జొన్నలకు మద్దతు ధర రూ.2400 నుంచి రూ.3400కు పెంచి, జొన్న రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్