నంద్యాల టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ ఎస్. పి. ఎల్ క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ గురువారం ఆవిష్కరించారు. మే 15న మంత్రి ఫరూక్ పుట్టినరోజు సందర్భంగా మే 9 నుండి ఎస్పీజీ గ్రౌండ్లో టోర్నీ ప్రారంభం కానుంది. ఎంట్రీ ఫీజు రూ. 1000, బాల్ ఫీజు రూ. 100. మొదటి బహుమతి రూ. 60, 000, రెండోది రూ. 40, 000గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్కు 8919507340, 9701159958 నంబర్లకు సంప్రదించాలన్నారు.