నంద్యాల: తెర్లపురిలో నరసింహస్వామి ఆలయంలో పూజలు

69చూసినవారు
నంద్యాల: తెర్లపురిలో నరసింహస్వామి ఆలయంలో పూజలు
గోస్పాడు మండలం తెర్లపురి గ్రామంలోని గురువారం నూతనంగా అభివృద్ధి చేస్తున్న నరసింహస్వామి ఆలయంలో జీర్ణోదారణ, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం చేసుకున్న ఆయనకు పార్టీ నేతలు గురువారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్