పాణ్యం: జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడిగా ఇలియాస్

82చూసినవారు
పాణ్యం: జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడిగా ఇలియాస్
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా షేక్ ఇలియాస్ ఖాన్ ఎన్నికయ్యారు. గురువారం కల్లూరులో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఆయన కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఏర్రబోతుల పాపిరెడ్డి, ఓర్వకల్లు మండల జడ్పిటిసి రంగనాథ్ గౌడ్, గూడూరు మండల జడ్పిటిసి మౌలాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్