హుసేనాపురంలో ఎక్సైజ్ దాడులు.. ఒకరు అరెస్టు

54చూసినవారు
హుసేనాపురంలో ఎక్సైజ్ దాడులు.. ఒకరు అరెస్టు
ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం వద్ద ఎక్సైజ్ అధికారులు గురువారం నిర్వహించిన దాడిలో 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్సై రెహనా, ఎస్సై నవీన్ బాబు నేతృత్వంలో అధికారులు రామలింగయ్య, చంద్రపాల్, మధుసుదర్శన్ రాజు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాన్ని చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్