ఓర్వకల్లు: ప్రమాదాలతో ప్రాణాలు పోతున్న ఆధికారులు స్పందించారా

82చూసినవారు
ఓర్వకల్లు మండలం నన్నూరు హైవేపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా హైవే అధికారులు స్పందించడం లేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి. నాగన్న ఆరోపించారు. శుక్రవారం ఆయన నన్నూరులో మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం హైవే అధికారులకు, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా, ఏమాత్రం ఫలితం లేదని హైవేపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రాణాలను రక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్