పాణ్యం: మృతుల కుటుంబాలను పరామర్శించిన కాటసాని

83చూసినవారు
పాణ్యం: మృతుల కుటుంబాలను పరామర్శించిన కాటసాని
ఓర్వకల్లు మండల కేంద్రంలో ఎంపీటీసీ ఉస్మాన్ భాషా మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి, వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కొంతలపాడు సుబ్బారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట జడ్పిటిసి, వైసీపీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్